Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి నవనీత సేవలో పాల్గొన్నటిటిడి స‌భ్యుడు జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (13:23 IST)
టిటిడి బోర్డు మెంబ‌ర్ల ఎంపిక‌పై రాజ‌కీయ దుమారం చెల‌రేగుతుండ‌గా, స‌భ్యులు ఒక్కొక్క‌రు ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మాల‌లో వ‌రుస‌గా పాల్గొంటున్నారు. టీటీడీ బోర్డ్ సభ్యులుగా జూపల్లి రామేశ్వరరావు నియామ‌కం అయ్యారు. ఆయ‌న‌తో టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి ప్రమాణం చేయించారు. రంగనాయక మండపంలో జూప‌ల్లి స‌బ్యుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

అనంత‌రం జూపల్లి రామేశ్వరరావు శ్రీవారి నవనీత సేవలో పాల్గొన్నారు. స్వామివారి గోశాలను సందర్శించి స్వయంగా వెన్నను చిలికారు. టీటీడీ బోర్డు స‌భ్యుడిగా తిరిగి ఎంపిక కావ‌డం త‌న పూర్వ‌జ‌న్మ సుకృత‌మ‌ని జూప‌ల్లి రామేశ్వరరావు పేర్కొన్నారు. శ్రీవారి సేవ‌కు త‌న జీవితాన్ని అంకితం చేస్తాన‌ని ఆయ‌న భ‌క్తితో నివేదించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments