శ్రీవారి నవనీత సేవలో పాల్గొన్నటిటిడి స‌భ్యుడు జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (13:23 IST)
టిటిడి బోర్డు మెంబ‌ర్ల ఎంపిక‌పై రాజ‌కీయ దుమారం చెల‌రేగుతుండ‌గా, స‌భ్యులు ఒక్కొక్క‌రు ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మాల‌లో వ‌రుస‌గా పాల్గొంటున్నారు. టీటీడీ బోర్డ్ సభ్యులుగా జూపల్లి రామేశ్వరరావు నియామ‌కం అయ్యారు. ఆయ‌న‌తో టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి ప్రమాణం చేయించారు. రంగనాయక మండపంలో జూప‌ల్లి స‌బ్యుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

అనంత‌రం జూపల్లి రామేశ్వరరావు శ్రీవారి నవనీత సేవలో పాల్గొన్నారు. స్వామివారి గోశాలను సందర్శించి స్వయంగా వెన్నను చిలికారు. టీటీడీ బోర్డు స‌భ్యుడిగా తిరిగి ఎంపిక కావ‌డం త‌న పూర్వ‌జ‌న్మ సుకృత‌మ‌ని జూప‌ల్లి రామేశ్వరరావు పేర్కొన్నారు. శ్రీవారి సేవ‌కు త‌న జీవితాన్ని అంకితం చేస్తాన‌ని ఆయ‌న భ‌క్తితో నివేదించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments