Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది నిజమని పెద్దిరెడ్డి నిరూపిస్తే నడిరోడ్డుపై తలనరుక్కుంటా, జడ్జి రామకృష్ణ

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (19:08 IST)
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి అనకొండ అంటూ మండిపడ్డారు జడ్జి రామక్రిష్ణ. మంత్రి తోడల్లుడు జస్టిస్. సి.వి.నాగార్జున రెడ్డి తనపై కక్ష కట్టారన్నారు. మంత్రి అక్రమాలు, అవినీతిని బయటపెడతానేమోనన్న భయంతో తనపై అక్రమ కేసులు పెట్టించారని తిరుపతిలో మీడియా సమావేశంలో ఆరోపించారు జడ్జి రామక్రిష్ణ.
 
నేరానికి తాను పాల్పడినట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిరూపిస్తే నడిరోడ్డుపై తన తల నరుక్కుంటానన్నారు. 24 గంటల్లో పెద్దిరెడ్డి నిరూపించకుంటే రాజకీయ సన్యాయం తీసుకుంటారా అని సవాల్ విసిరారు. జస్టిస్ ఈశ్వర్ గౌడ్ వాయిస్ రికార్డింగ్ ఒరిజినల్ ఆడియో కలిగిన సెల్ ఫోన్‌ను పోలీసులు లాక్కున్నారని ఆరోపించారు. సెల్ ఫోన్‌ను ఎందుకు కోర్టులో డిపాజిట్ చేయలేదని ప్రశ్నించారు. 
 
తన దగ్గర ఉన్న ఆధారాలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిన తీహార్ జైలుకు వెళ్ళడం ఖాయమన్నారు. త్వరలోనే మంత్రి అక్రమాలపై కోర్టుకు కూడా వెళతానన్నారు జడ్జి రామక్రిష్ణ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments