Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో సీనియర్ సివిల్ జడ్జి ఆత్మహత్య

తిరుపతిలో విషాదం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జీగా విధులు నిర్వహిస్తూ గత యేడాదికాలంగా సస్పెన్షన్‌లో ఉన్న జడ్డి ఒకరు తన ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే

Webdunia
గురువారం, 23 నవంబరు 2017 (17:14 IST)
తిరుపతిలో విషాదం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జీగా విధులు నిర్వహిస్తూ గత యేడాదికాలంగా సస్పెన్షన్‌లో ఉన్న జడ్డి ఒకరు తన ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన సదానందమూర్తి గత రెండేళ్ల క్రితం తిరుపతి ఏఎస్జే కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. క్రమశిక్షణాపరమైన అంశాలపై ఆయనను యేడాది కిందట సస్పెండ్‌ చేశారు. దీంతో అధికారిక నివాసాన్ని వదిలి... బయట అద్దె ఇంట్లో ఉంటున్నారు. సస్పెన్షన్‌ నేపథ్యంలో ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఆయన తిరుపతి విద్యానగర్‌లో నివశించే అద్దె ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి రుయా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం... మృతదేహాన్ని అనంతరం ఆయన స్వస్థలానికి తరలించారు. జడ్జి బలవన్మరణానికి కారణాలేమిటో పోలీసులు వెల్లడించలేదు. సదానందమూర్తికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments