Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ వరద బాధితుల కోసం టాలీవుడ్ హీరో ఆర్థిక సాయం...

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (19:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సంభవించిన వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ హీరోలు ముందుకు వచ్చారు. ఇందులోభాగంగా, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబులు రూ.25 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 
 
ఇదే అంశంపై జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. వరద బాధితుల కష్టాలు చూసి చలించిపోయానని అన్నారు. బాధితులను ఆదుకునేందుకు నా వంతుగా ఇది చిన్న సాయమని పేర్కొన్నారు. అలాగే, చిరంజీవి, మహేష్ బాబులు కూడా ఆర్థిక సాయం ప్రకటించారు.
 
కాగా, ఇటీవల ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం వాటిల్లింది. ముఖ్యంగా, పంటలు దెబ్బతిన్నాయి. భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. అనేక మంది నిరాశ్రయులయ్యారు. వీరిని అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం