Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్‌తో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఐఏఎస్ కుమార్తెకు ఉద్యోగం

Webdunia
మంగళవారం, 4 మే 2021 (22:05 IST)
రాజమండ్రి: రామచంద్రపురం ఆర్డీవోగా సింధు సుబ్రహ్మణ్యం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

కాగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి‌తో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కుమార్తె సింధు.

ఉద్యోగం కల్పించాలంటూ 2017‌లో సింధు ప్రభుత్వానికి విన్నవించారు. కారుణ్య నియామకం ద్వారా రామచంద్రపురం ఆర్డీవోగా సింధుకు ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగం కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శుభం టీజర్ అద్భుతం.. కితాబిచ్చిన వరుణ్ ధావన్ (video)

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments