Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్‌తో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఐఏఎస్ కుమార్తెకు ఉద్యోగం

Webdunia
మంగళవారం, 4 మే 2021 (22:05 IST)
రాజమండ్రి: రామచంద్రపురం ఆర్డీవోగా సింధు సుబ్రహ్మణ్యం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

కాగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి‌తో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కుమార్తె సింధు.

ఉద్యోగం కల్పించాలంటూ 2017‌లో సింధు ప్రభుత్వానికి విన్నవించారు. కారుణ్య నియామకం ద్వారా రామచంద్రపురం ఆర్డీవోగా సింధుకు ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగం కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments