Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ సర్కారుకు ముందు చూపు లేదు.. రాజన్ పరోక్ష విమర్శలు

Webdunia
మంగళవారం, 4 మే 2021 (21:46 IST)
భారత్‌లో తొలివిడత కన్నా మలివిడత కరోనా విస్తరణ తీవ్రస్థాయిలో ఉండడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వమే కారణమని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ విమర్శించారు. మోదీ ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవడమే కరోనా విజృంభించేందుకు రఘురాం రాజన్ పరోక్ష విమర్శలు గుప్పించారు. 
 
ప్రస్తుత కరోనా కల్లోలానికి నాయకత్వ పటిమ, ముందుచూపు, సన్నద్ధత లోపించడమే కారణమని రఘురాం రాజన్ దుయ్యబట్టారు. కీలక వైద్య పరికరాలు, మెడికల్ ఆక్సిజన్ సరఫరా, హాస్పిటల్ బెడ్స్, మందులు అందుబాటులో లేకపోవడం వంటి విషయాలు సకాలంలో పట్టించుకుంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
భారతీయ అధికారుల్లో కరోనా విషయమై ఏర్పడిన అనవసరమైన ధీమా కూడా కల్లోలానికి తోడైందని అన్నారు. పూర్తిగా కరోనా ముప్పు తొలగిపోలేదన్న సంగతి దృష్టిలో ఉంచుకోకపోవడం వల్ల సమస్య జటిలమైందని రఘురాం రాజన్ అభిప్రాయ పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments