Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ సర్కారుకు ముందు చూపు లేదు.. రాజన్ పరోక్ష విమర్శలు

Webdunia
మంగళవారం, 4 మే 2021 (21:46 IST)
భారత్‌లో తొలివిడత కన్నా మలివిడత కరోనా విస్తరణ తీవ్రస్థాయిలో ఉండడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వమే కారణమని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ విమర్శించారు. మోదీ ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవడమే కరోనా విజృంభించేందుకు రఘురాం రాజన్ పరోక్ష విమర్శలు గుప్పించారు. 
 
ప్రస్తుత కరోనా కల్లోలానికి నాయకత్వ పటిమ, ముందుచూపు, సన్నద్ధత లోపించడమే కారణమని రఘురాం రాజన్ దుయ్యబట్టారు. కీలక వైద్య పరికరాలు, మెడికల్ ఆక్సిజన్ సరఫరా, హాస్పిటల్ బెడ్స్, మందులు అందుబాటులో లేకపోవడం వంటి విషయాలు సకాలంలో పట్టించుకుంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
భారతీయ అధికారుల్లో కరోనా విషయమై ఏర్పడిన అనవసరమైన ధీమా కూడా కల్లోలానికి తోడైందని అన్నారు. పూర్తిగా కరోనా ముప్పు తొలగిపోలేదన్న సంగతి దృష్టిలో ఉంచుకోకపోవడం వల్ల సమస్య జటిలమైందని రఘురాం రాజన్ అభిప్రాయ పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments