Webdunia - Bharat's app for daily news and videos

Install App

23న అనకాపల్లిలో జాబ్‌ మేళా

Webdunia
ఆదివారం, 21 మార్చి 2021 (10:54 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా ఈనెల 23వ తేదీన పొకర్న ఇంజనీర్‌డ్‌ స్టోన్‌ (క్వాన్‌ట్రా) సంస్థలో ఉద్యోగాల భర్తీకి జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్టు ఏపీఎస్‌ఎస్‌డీసీ విశాఖ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారులు తెలిపారు.

ఇండస్ట్రియల్‌ కస్టమైజ్డ్‌ స్కిల్‌ ట్రెనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లిలోని దాడి ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలో ఆ రోజు ఉదయం పది గంటలకు ఈ జాబ్‌ మేళా ప్రారంభమవుతుందన్నారు. 2018 నుంచి 2020 మధ్య డిప్లొమా ఇన్‌ మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌, సిరమిక్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ జాబ్‌ మేళాలో పాల్గొనేందుకు అర్హులన్నారు.

డిప్లొమా ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని, ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లో ఉద్యోగం చేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు 9000092227, 9292553352 సెల్‌ నంబర్లను సంప్రతించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments