Webdunia - Bharat's app for daily news and videos

Install App

శత్రువు ఉండరాదన్నదే సీఎం జగన్ లక్ష్యం... అందుకే ఎంతకైనా తెగిస్తుంది...

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (10:51 IST)
తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుపై ఆయన అన్న, మాజీ ఎంపీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తనకు ఈ రాష్ట్రంలో శత్రువు అనేవాడు ఉండకూడదన్న లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకుసాగుతున్నారని ఆరోపించారు. ఇందుకోసం ఈ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందన్నారు. పైగా, ఇంకా నాలుగేళ్లు వుందని, ఈ సమయంలో ఎంత మందిని అరెస్టు చేస్తారో తెలియదన్నారు. 
 
ముఖ్యంగా ఒక యేడాది కాలాన్ని పూర్తి చేసుకున్న జగన్మోహన్ రెడ్డి.. ఇపుడు ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని పాలన సాగిస్తున్నారు. అందుకే వారిని వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రస్తుతం తమకు ఏకైక మార్గం కోర్టును ఆశ్రయించి, బెయిల్ పొందడమేనని చెప్పుకొచ్చారు. 
 
అంతేకాకుండా, తాము కొనసాగిస్తున్న ట్రావెల్స్ వ్యాపారంలో తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డి, తమ్ముడు కొడుకు అస్మిత్ రెడ్డిలకు ఎలాంటి పాత్ర గానీ, సంబంధంగానీ లేదన్నారు. అంతేకాకుండా, దేవుడంటే జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం భయం లేదనీ, అలాగే, చట్టాలను కూడా ఆయన గౌరవించడని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments