Webdunia - Bharat's app for daily news and videos

Install App

శత్రువు ఉండరాదన్నదే సీఎం జగన్ లక్ష్యం... అందుకే ఎంతకైనా తెగిస్తుంది...

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (10:51 IST)
తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుపై ఆయన అన్న, మాజీ ఎంపీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తనకు ఈ రాష్ట్రంలో శత్రువు అనేవాడు ఉండకూడదన్న లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకుసాగుతున్నారని ఆరోపించారు. ఇందుకోసం ఈ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందన్నారు. పైగా, ఇంకా నాలుగేళ్లు వుందని, ఈ సమయంలో ఎంత మందిని అరెస్టు చేస్తారో తెలియదన్నారు. 
 
ముఖ్యంగా ఒక యేడాది కాలాన్ని పూర్తి చేసుకున్న జగన్మోహన్ రెడ్డి.. ఇపుడు ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని పాలన సాగిస్తున్నారు. అందుకే వారిని వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రస్తుతం తమకు ఏకైక మార్గం కోర్టును ఆశ్రయించి, బెయిల్ పొందడమేనని చెప్పుకొచ్చారు. 
 
అంతేకాకుండా, తాము కొనసాగిస్తున్న ట్రావెల్స్ వ్యాపారంలో తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డి, తమ్ముడు కొడుకు అస్మిత్ రెడ్డిలకు ఎలాంటి పాత్ర గానీ, సంబంధంగానీ లేదన్నారు. అంతేకాకుండా, దేవుడంటే జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం భయం లేదనీ, అలాగే, చట్టాలను కూడా ఆయన గౌరవించడని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments