Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ లడ్డూ కావాలా నాయనా..లడ్డూ.. జె.సి. సంచలన వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 13 ఏప్రియల్ 2019 (22:08 IST)
ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే అనంతపురం మాజీ ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ చంద్రబాబునాయుడు పైనే విమర్శలు చేసి చివరకు వెనక్కి తగ్గిన జె.సి.దివాకర్ రెడ్డి తాజాగా కులాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
ఎపిలో కుల పిచ్చి తారాస్థాయిలో ఉందని, కుల పిచ్చి తగ్గితేనే రాజకీయాలు బాగుపడుతాయన్నారు. రాజకీయాల్లో ఉన్న చాలామందికి కులపిచ్చి ఎక్కువగా ఉందని, దానివల్లే రాజకీయాలు మలినమైపోతున్నాయని చెప్పారు. అది జగన్ పార్టీయా, మా పార్టీయా.. వేరే పార్టీయా అన్నది ముఖ్యం కాదు. అందరిలోను ఈ పిచ్చి కనబడుతోంది. ఈ పిచ్చి పోవాలి. అంతేకాదు జగన్ పగటి కలలు కంటున్నాడు. 
 
నేను టివిలో ఒక యాడ్ చూశాను. బాబూ... లడ్డూ కావాలా నాయనా లడ్డూ. అలా తయారైంది జగన్ పరిస్థితి. అధికారం కోసం జగన్ పడే పాట్లు చూస్తుంటే నవ్వొస్తుంది. ఇప్పటికైనా పగటికలలు మానుకో అని అన్నారు జె.సి.దివాకర్ రెడ్డి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments