గాజువాకలో పవన్ కల్యాణ్... నాకు భారతరత్న ఇచ్చి మభ్యపెట్టాలని చూసారు: కె.ఎ పాల్

Webdunia
శనివారం, 13 ఏప్రియల్ 2019 (21:55 IST)
ప్రజాశాంతి పార్టీ అధినేత కె.ఎ పాల్ చేస్తున్న వ్యాఖ్యలు చూసిన కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు పకాపకా నవ్వుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారనేది వారికే తెలియాలి అంటున్నారు కె.ఎ పాల్ మద్దతుదారులు. ఇక అసలు విషయానికి వస్తే... మొన్నామధ్య జగన్ మోహన్ రెడ్డి సోదరి సింహం సింగిల్ వస్తుంది అని చెప్పింది తన గురించేననీ, నేను ఎక్కడికెళ్లినా సింగిల్‌గానే వెళ్లినట్లు చెప్పారు. 
 
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 60 శాతం పైచిలుకు స్థానాలను తాము దక్కించుకోబోతున్నట్లు చెప్పుకొచ్చారు. తనకు భారతరత్న, నోబెల్ పురస్కారానికి భారత ప్రధాని మోదీ ప్రతిపాదించారనీ, అలా తనను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారని విమర్శించారు. అయితే అవన్నీ తను పసిగట్టినట్లు వెల్లడించారు. గాజువాకలో పవన్ కల్యాణ్ గెలిచే అవకాశం వున్నదనీ, అది కూడా తెదేపా మద్దతుతో పవన్ గెలిచే అవకాశం దాదాపు ఖాయం అని చెప్పారు పాల్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments