Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి ఆనాడు చేసింది పవన్ కళ్యాణ్‌కు ఈనాడు పెద్ద శాపం... జేసీ కామెంట్స్

తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తను ఏం చెప్పదలుచుకున్నారో ఎట్టి పరిస్థితుల్లో దాచుకోకుండా చెప్పేస్తుంటారు. అవతల వ్యక్తి ఎంత పెద్దపోస్టులో వున్నాసరే తన అభిప్రాయం మాత్రం వెల్లడిస్తారు. తాజాగా చిరంజీవిపై సెటైర్లు వేశారు. చిరంజీవి ప్రజారాజ్యం

Webdunia
గురువారం, 30 నవంబరు 2017 (14:38 IST)
తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తను ఏం చెప్పదలుచుకున్నారో ఎట్టి పరిస్థితుల్లో దాచుకోకుండా చెప్పేస్తుంటారు. అవతల వ్యక్తి ఎంత పెద్దపోస్టులో వున్నాసరే తన అభిప్రాయం మాత్రం వెల్లడిస్తారు. తాజాగా చిరంజీవిపై సెటైర్లు వేశారు. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించి, ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిపి తప్పు చేశారన్నారు. 
 
విత్తనాలు వేసి మొలకెత్తే దశలోనే పాడు చేస్తే ఇక పంట ఎక్కడ పండుతుందీ అంటూ విమర్శించారు. ఆనాడు చిరంజీవి చేసిన ఆ పనులే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు శాపంగా మారాయన్నారు. అసలు పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు ఎందుకు? చక్కగా సినిమాలు తీసుకుంటే బావుంటుంది అని వ్యాఖ్యానించారు. ఇక తెలుగుదేశం పార్టీలో ఎవరు చేరినా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పనిచేయాల్సి వుంటుందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments