Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేస్తే మరో 50 యేళ్ల సమయం పడుతుంది : జేపీ

అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న తరహాలో నిధులు ఇస్తే మరో 50 యేళ్ళ వరకు రాజధాని నిర్మాణం పూర్తికాదని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అన్నారు.

Webdunia
శనివారం, 3 మార్చి 2018 (21:46 IST)
అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న తరహాలో నిధులు ఇస్తే మరో 50 యేళ్ళ వరకు రాజధాని నిర్మాణం పూర్తికాదని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అన్నారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ, రాజధాని గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ అని.. అక్కడి మౌలిక సదుపాయాలు, రహదారులు ఇలా అన్నింటికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. ఇలాగే ఆలస్యం చేసుకుంటూ పోతే రాజధాని నిర్మాణానికి మరో 50 ఏళ్ల  సమయం పడుతుందన్నారు. 
 
ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వాళ్లు తనదైనశైలిలో పోరాటాలు చేస్తున్నారని గుర్తుచేశారు. ఫిబ్రవరి 16 కంటే.. ఇప్పటికి తనకు క్లారిటీ వచ్చిందన్నారు. అంతేగాకుండా కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. హక్కుల సాధనకు ప్రజాస్వామ్య పద్ధతిలో సంఘటితంగా కృషి చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments