Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌త్యేక విమానంలో బెంగ‌ళూరుకు చేరుకున్న జ‌వాన్ సాయితేజ మృత‌దేహం

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (16:38 IST)
తమిళనాడు కున్నూరు సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం  చెందిన చిత్తూరు జిల్లా కురబలకొట మండలం రేగడ పల్లెకు చెందిన వీర జవాన్  సాయితేజ మృత దేహం క‌ర్నాట‌కు చేరుకుంది. బెంగ‌ళూరు ఎయిర్ బేస్ క్యాంపున‌కు ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ నుంచి జ‌వాన్ సాయితేజ మృత‌దేహం చేరుకుంది. సైనిక లాంఛ‌నాల‌తో మృత‌దేహాన్ని బెంగ‌ళూర్ బేస్ క్యాంప్ లోని మార్చురీకి త‌ర‌లించారు. రేపు ఉదయం చిత్తూరు జిల్లా కురబలకోట (మ) ఎగువరేగడు గ్రామంలో కుటుంబ సభ్యులకు సాయితేజ పార్థివ దేహం అప్పగించ‌నున్నారు.
 
 
వీర జవాన్  సాయితేజ మృత దేహం ఆదివారం ఉదయం వారి  స్వగ్రామానికి చేరుకుంటుందని, చిత్తూరు   జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. ఆదివారం రేగడపల్లెలో అధికార లాంఛనాలతో దహన క్రియలు జరుగుతాయ‌ని ఆయ‌న తెలిపారు. బెంగ‌ళూరు నుంచి ఉద‌యం ఇక్క‌డికి మృత‌దేహం చేరుతుంద‌ని చెప్పారు. రేపు మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు జ‌రుగుతాయ‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments