Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌త్యేక విమానంలో బెంగ‌ళూరుకు చేరుకున్న జ‌వాన్ సాయితేజ మృత‌దేహం

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (16:38 IST)
తమిళనాడు కున్నూరు సమీపంలో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం  చెందిన చిత్తూరు జిల్లా కురబలకొట మండలం రేగడ పల్లెకు చెందిన వీర జవాన్  సాయితేజ మృత దేహం క‌ర్నాట‌కు చేరుకుంది. బెంగ‌ళూరు ఎయిర్ బేస్ క్యాంపున‌కు ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ నుంచి జ‌వాన్ సాయితేజ మృత‌దేహం చేరుకుంది. సైనిక లాంఛ‌నాల‌తో మృత‌దేహాన్ని బెంగ‌ళూర్ బేస్ క్యాంప్ లోని మార్చురీకి త‌ర‌లించారు. రేపు ఉదయం చిత్తూరు జిల్లా కురబలకోట (మ) ఎగువరేగడు గ్రామంలో కుటుంబ సభ్యులకు సాయితేజ పార్థివ దేహం అప్పగించ‌నున్నారు.
 
 
వీర జవాన్  సాయితేజ మృత దేహం ఆదివారం ఉదయం వారి  స్వగ్రామానికి చేరుకుంటుందని, చిత్తూరు   జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. ఆదివారం రేగడపల్లెలో అధికార లాంఛనాలతో దహన క్రియలు జరుగుతాయ‌ని ఆయ‌న తెలిపారు. బెంగ‌ళూరు నుంచి ఉద‌యం ఇక్క‌డికి మృత‌దేహం చేరుతుంద‌ని చెప్పారు. రేపు మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు జ‌రుగుతాయ‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments