Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pawan Kalyan: కడపలో పర్యటించనున్న జనసేనాని పవన్ కళ్యాణ్

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2022 (12:53 IST)
ఒక్కసారి జనసేన వైపు చూడండి అని పిలుపునిచ్చిన జనసేన అధినేత ఆగస్టు 20న సీఎం జగన్ ఇలాకాలో పర్యటించనున్నారు. ఆగస్టు 20న ఉమ్మడిజిల్లాలో పర్యటించనున్నారు పవన్. పంట నష్టాలతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు రూ. 1 లక్ష ఆర్థిక సాయం చేస్తున్నారు.

 
రాజంపేట నియోజకవర్గంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని రైతుల కష్టాలను తెలుసుకోనున్నారు. అనంతరం కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. కాగా ఇప్పటికే తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటించారు. అక్కడ కూడా రైతులకు ఆర్థిక సాయం అందించారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments