Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 నుంచి జనసేన ఉత్తరాంధ్ర సమావేశాలు

Webdunia
శనివారం, 29 ఫిబ్రవరి 2020 (20:34 IST)
జనసేన పార్టీ ఉత్తరాంధ్ర సంస్థాగత సమావేశాలు మార్చి రెండో తేదీ నుంచి మూడు రోజులపాటు విశాఖపట్నంలో జరగనున్నాయి.

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పి.ఏ.సి.) చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ సమావేశాల్లో పాల్గొని పార్టీకి సంబంధించిన వివిధ అంశాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి పార్టీ నేతలతో చర్చిస్తారు.

ఇప్పటి వరకు ప్రకటించిన కమిటీలలోని సభ్యులు, పార్టీ తరఫున శాసనసభ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, నియోజకవర్గాల ఇంచార్జిలు, జిల్లాలోని ముఖ్యనాయకులు ఈ సమావేశాలలో పాల్గొంటారు.
 
మార్చి 2వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు శ్రీకాకుళం జిల్లా, మార్చి 3వ తేదీ ఉదయం 11 నుంచి 1 గంట వరకు విజయనగరం జిల్లా, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు విశాఖ రూరల్ జిల్లా సమావేశాలు జరుగుతాయి.

మార్చి 4 ఉదయం 10 గంటలకు మీడియా సమావేశం, 11 గంటల నుంచి 12 .30 వరకు విశాఖ అర్బన్ జిల్లా సమావేశం, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ఉత్తరాంధ్ర సంయుక్త పార్లమెంట్ కమిటీ సమావేశాలు జరుగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments