Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 నుంచి జనసేన ఉత్తరాంధ్ర సమావేశాలు

Webdunia
శనివారం, 29 ఫిబ్రవరి 2020 (20:34 IST)
జనసేన పార్టీ ఉత్తరాంధ్ర సంస్థాగత సమావేశాలు మార్చి రెండో తేదీ నుంచి మూడు రోజులపాటు విశాఖపట్నంలో జరగనున్నాయి.

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పి.ఏ.సి.) చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ సమావేశాల్లో పాల్గొని పార్టీకి సంబంధించిన వివిధ అంశాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి పార్టీ నేతలతో చర్చిస్తారు.

ఇప్పటి వరకు ప్రకటించిన కమిటీలలోని సభ్యులు, పార్టీ తరఫున శాసనసభ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, నియోజకవర్గాల ఇంచార్జిలు, జిల్లాలోని ముఖ్యనాయకులు ఈ సమావేశాలలో పాల్గొంటారు.
 
మార్చి 2వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు శ్రీకాకుళం జిల్లా, మార్చి 3వ తేదీ ఉదయం 11 నుంచి 1 గంట వరకు విజయనగరం జిల్లా, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు విశాఖ రూరల్ జిల్లా సమావేశాలు జరుగుతాయి.

మార్చి 4 ఉదయం 10 గంటలకు మీడియా సమావేశం, 11 గంటల నుంచి 12 .30 వరకు విశాఖ అర్బన్ జిల్లా సమావేశం, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ఉత్తరాంధ్ర సంయుక్త పార్లమెంట్ కమిటీ సమావేశాలు జరుగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments