Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ టీటీడి సభ్యుడిని తొలగించండి, జనసేన నాయకులు డిమాండ్

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (17:32 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో సభ్యులు హిందేతర మతాలకు చెందిన వారుగా ఉండకూడదు. దీనిపైన న్యాయపోరాటం చేస్తామని బిజెపి, జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇతర మతస్తులను ఎలా జగన్మోహన్ రెడ్డి నియమిస్తారంటూ కూడా ప్రశ్నించారు. అయినా సిఎం పట్టించుకోలేదు.
 
తాజాగా జనసేన పార్టీ నేత కిరణ్ తిరుపతిలో ఒక ఫోటోను మీడియాకు విడుదల చేశారు. అందులో టిటిడి పాలకమండలి సభ్యులుగా ఈమధ్యనే బాధ్యతలు చేపట్టిన సంజీవయ్య ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే కూడా. టిటిడి పాలకమండలి సభ్యులంటే సాధారణంగా హిందూ మతాన్నే గౌరవించాల్సి ఉంటుంది.
 
అలాంటి వ్యక్తి శిలువ ఆకారాన్ని లాక్కుంటూ క్రైస్తవులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇది కాస్త ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. వెంటనే సంజీవయ్యను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు జనసేన పార్టీ నాయకులు. సంజీవయ్య ఒక్కరే కాకుండా ఇంకా చాలామందే ఉన్నారని కూడా చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments