Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ టీటీడి సభ్యుడిని తొలగించండి, జనసేన నాయకులు డిమాండ్

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (17:32 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో సభ్యులు హిందేతర మతాలకు చెందిన వారుగా ఉండకూడదు. దీనిపైన న్యాయపోరాటం చేస్తామని బిజెపి, జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇతర మతస్తులను ఎలా జగన్మోహన్ రెడ్డి నియమిస్తారంటూ కూడా ప్రశ్నించారు. అయినా సిఎం పట్టించుకోలేదు.
 
తాజాగా జనసేన పార్టీ నేత కిరణ్ తిరుపతిలో ఒక ఫోటోను మీడియాకు విడుదల చేశారు. అందులో టిటిడి పాలకమండలి సభ్యులుగా ఈమధ్యనే బాధ్యతలు చేపట్టిన సంజీవయ్య ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే కూడా. టిటిడి పాలకమండలి సభ్యులంటే సాధారణంగా హిందూ మతాన్నే గౌరవించాల్సి ఉంటుంది.
 
అలాంటి వ్యక్తి శిలువ ఆకారాన్ని లాక్కుంటూ క్రైస్తవులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇది కాస్త ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. వెంటనే సంజీవయ్యను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు జనసేన పార్టీ నాయకులు. సంజీవయ్య ఒక్కరే కాకుండా ఇంకా చాలామందే ఉన్నారని కూడా చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments