Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన పార్టీకి భారీ షాకిచ్చిన ఎన్నికల సంఘం ...

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (10:38 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చింది. ఆ పార్టీ గ్లాజు గుర్తును లాగేసుకుంది. దీన్ని ఫ్రీ సింబల్ జాబితాలోకి చేరుస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఫలితంగా జనసేన పార్టీ ఆ గుర్తును కోల్పోయింది. 
 
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు... ఏదైనా రాజకీయ పార్టీ తన గుర్తును నిలుపుకోవాలంటే ఎన్నిల్లో పోటీ చేయడంతో పాటు మొత్తం పోలైన ఓట్లలో ఆరు శాతం సాధించాల్సివుంది. దీంతో పాటు కనీసం రెండు సీట్లలోనైనా ఆ పార్టీ అభ్యర్థులు గెలవాల్సి ఉంటుంది. అపుడే ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీ గుర్తింపు లభిస్తుంది.
 
అయితే, గత 2019 ఎన్నికల్లో ఆ పార్టీ 9 శాతం ఓట్లు సాధించినప్పటికీ సీట్లు సాధించడంలో విఫలమైంది. ఫలితంగా ఆ పార్టీ తన ఎన్నికల గుర్తును కోల్పోవాల్సి వచ్చినట్టు ఈసీ స్పష్టం చేసింది. పైగా, గతంలో బద్వేల్, తిరుపతి లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించింది. 
 
ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో గాజు గ్లాసును ఫ్రీ సింబల్‌ జాబితాలో చేర్చడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. అయితే, న్యాయ నిపుణులతో చర్చించి, న్యాయపోరాటం చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఆ పార్టీ సీనియర్ నేతలు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments