Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా త‌యారైన నేటి పాలకులు

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (10:46 IST)
రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేద్క‌ర్ ఆశ‌యాల‌ను నేటి పాల‌కులు నీరుగారుస్తున్నార‌ని జ‌న‌సేన నేత‌లు ఆవేదన వ్య‌క్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా నేటి పాలకులు వ్యవహరిస్తుండటం చాలా బాధాకరమని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. రాజ్యాంగ ఫలాలను అందరికీ అందించాలన్నదే జనసేన లక్ష్యమని, ఆ దిశగా తాము ముందడుగు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు . 

 
బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి  కళాక్షేత్రం వద్ద  ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్  పూలమాల వేసి నివాళులర్పించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ, మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పాలకులు అందుకు భిన్నంగా ఎస్సీ ఎస్టీ  సంక్షేమం నిధులను సైతం పక్కదోవ పట్టిస్తున్నారని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.


ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరవాలని, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పాటుపడాలని ఆయన కోరారు. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ తో పాటు విజ‌య‌వాడ ఇన్ ఛార్జి పోతిన మ‌హేష్, ఇత‌ర నేత‌లు అంబేద్క‌ర్ కు నివాళులు అర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments