పట్టర పట్టు.. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు, రక్తమోడుతూ ఒకవైపు, కోడిగిత్తల కొమ్ములను విరుస్తూ..?

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (19:02 IST)
జల్లికట్టు. సాధారణంగా జల్లికట్టు సంక్రాంతి పండుగ నాడే వస్తుంటుంది. తమిళనాడు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చిన ఆచారం ఇది. ప్రతి యేటా రైతులే స్వయంగా ఈ జల్లికట్టులో పాల్గొంటూ ఉంటారు. ముఖ్యంగా యువకులు పండుగ వాతావరణంలో ఈ జల్లికట్టును జరుపుకుంటూ ఉంటారు.
 
నోరులేని మూగజీవాలను హింసించకండి.. వాటితో ఆడుకోకండి అంటూ పోలీసులు ఆంక్షలు విధించినా సరే చిత్తూరు జిల్లాలో గ్రామస్థులు మాత్రం పట్టించుకోరు. వారికి వారే జల్లికట్టును నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు జరిగిన జల్లికట్టు కాస్త రక్తసిక్తంగా మారింది. చిత్తూరుజిల్లాలోని అన్పుపల్లిలో జరిగిన జల్లికట్టులో కోడిగిత్తల(పశువులు)ను పట్టేందుకు యువకులు పోటీలు పడ్డారు. పశువులకు కట్టిన బహుమతులను లాక్కునేందుకు ప్రయత్నించారు. ఎవరైతే బహుమతులను తీసుకుంటారో వారే ఆ గ్రామానికి మొనగాడు అని అర్థం.
 
అందుకే యువకులు పోటీలు పడ్డారు గానీ చాలామంది యువకులకు గాయాలయ్యాయి. ముఖ్యంగా నోరులేని మూగజీవాలు కూడా గాయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments