తలసాని నోరు అదుపులో పెట్టుకో.. కేసీఆర్‌ను ఎప్పుడూ తిట్టలేదు

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (17:45 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తలసాని తిన్నింటి వాసాలు లెక్కపెడతారని విమర్శించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు దయతో నాయకుడు అయ్యాడని.. ప్రస్తుతం ఆయనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 
 
తాను టీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై ఎమ్మెల్యే అయ్యానని.. కానీ కేసీఆర్‌ను ఎప్పుడూ తిట్టలేదని.. ఆయన విధానాలనే వ్యతిరేకించానన్నారు. కావాలంటే గత వీడియోలు పరిశీలించవచ్చునని తెలిపారు. 
 
ఎవరి ఊరికి వాడే పటేల్.. మళ్లీ మళ్లీ మాట్లాడితే చాలా చరిత్రే ఉంది. అది బయటపెడతామంటూ హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ వన్‌మెన్‌ షో చేస్తున్నారు. మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అందరూ డమ్మీ అంటూ చెప్పుకొచ్చారు. తలసాని లాంటి మంత్రులు బయట పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments