Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలసాని నోరు అదుపులో పెట్టుకో.. కేసీఆర్‌ను ఎప్పుడూ తిట్టలేదు

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (17:45 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తలసాని తిన్నింటి వాసాలు లెక్కపెడతారని విమర్శించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు దయతో నాయకుడు అయ్యాడని.. ప్రస్తుతం ఆయనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 
 
తాను టీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై ఎమ్మెల్యే అయ్యానని.. కానీ కేసీఆర్‌ను ఎప్పుడూ తిట్టలేదని.. ఆయన విధానాలనే వ్యతిరేకించానన్నారు. కావాలంటే గత వీడియోలు పరిశీలించవచ్చునని తెలిపారు. 
 
ఎవరి ఊరికి వాడే పటేల్.. మళ్లీ మళ్లీ మాట్లాడితే చాలా చరిత్రే ఉంది. అది బయటపెడతామంటూ హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ వన్‌మెన్‌ షో చేస్తున్నారు. మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అందరూ డమ్మీ అంటూ చెప్పుకొచ్చారు. తలసాని లాంటి మంత్రులు బయట పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments