Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అనే నేను... నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవసాక్షిగా...

Webdunia
గురువారం, 30 మే 2019 (12:34 IST)
నవ్యాంధ్ర రాష్ట్ర నూతన రెండో ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 12.23 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపాలిటీ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వైకాపా శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 
 
ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, తెలంగాణ రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలు, వైకాపా నేతలు వైెస్. విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతితో పాటు.. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. సరిగ్గా 12.23 నిమిషాలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం 12.30 గంటలకంతా పూర్తయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments