Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అనే నేను... నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవసాక్షిగా...

Webdunia
గురువారం, 30 మే 2019 (12:34 IST)
నవ్యాంధ్ర రాష్ట్ర నూతన రెండో ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 12.23 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపాలిటీ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వైకాపా శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 
 
ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, తెలంగాణ రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలు, వైకాపా నేతలు వైెస్. విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతితో పాటు.. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. సరిగ్గా 12.23 నిమిషాలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం 12.30 గంటలకంతా పూర్తయింది. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments