Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అనే నేను... నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవసాక్షిగా...

Webdunia
గురువారం, 30 మే 2019 (12:34 IST)
నవ్యాంధ్ర రాష్ట్ర నూతన రెండో ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 12.23 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపాలిటీ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వైకాపా శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 
 
ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, తెలంగాణ రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలు, వైకాపా నేతలు వైెస్. విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతితో పాటు.. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. సరిగ్గా 12.23 నిమిషాలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం 12.30 గంటలకంతా పూర్తయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments