Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అసెంబ్లీకి రాడని 11 రూపాయలు పందెం కాస్తున్నారు: హోంమంత్రి అనిత (video)

ఐవీఆర్
గురువారం, 14 నవంబరు 2024 (12:06 IST)
బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, వైసిపి ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకు హాజరై తాము మాట్లాడాల్సినవి మాట్లాడవచ్చు, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వవచ్చు అని అన్నారు హోంమంత్రి అనిత. ఆమె ఇంకా మాట్లాడుతూ... "నిన్న 20 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడారు.. పులివెందుల ఎమ్మెల్యే జగన్ గారు కూడా వచ్చి మాట్లాడొచ్చు.. ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్‌లు, ఇంట్లో కూర్చుని వీడియోలు ఎందుకు?
 
స్పీకర్ అయ్యన్న గారు, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కానున్న రఘురామరాజు గారు మీకు మైక్ ఇస్తారు, భయపడకుండా అసెంబ్లీకి రండి. రఘురామ రాజు డిప్యూటీ స్పీకర్ అయితే జగన్ ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి రారంటూ కొంతమంది రూ. 11 పందెం కాస్తున్నారు" అనిత అన్నారు. చూడండి వీడియోలో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments