Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అసెంబ్లీకి రాడని 11 రూపాయలు పందెం కాస్తున్నారు: హోంమంత్రి అనిత (video)

ఐవీఆర్
గురువారం, 14 నవంబరు 2024 (12:06 IST)
బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, వైసిపి ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకు హాజరై తాము మాట్లాడాల్సినవి మాట్లాడవచ్చు, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వవచ్చు అని అన్నారు హోంమంత్రి అనిత. ఆమె ఇంకా మాట్లాడుతూ... "నిన్న 20 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడారు.. పులివెందుల ఎమ్మెల్యే జగన్ గారు కూడా వచ్చి మాట్లాడొచ్చు.. ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్‌లు, ఇంట్లో కూర్చుని వీడియోలు ఎందుకు?
 
స్పీకర్ అయ్యన్న గారు, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కానున్న రఘురామరాజు గారు మీకు మైక్ ఇస్తారు, భయపడకుండా అసెంబ్లీకి రండి. రఘురామ రాజు డిప్యూటీ స్పీకర్ అయితే జగన్ ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి రారంటూ కొంతమంది రూ. 11 పందెం కాస్తున్నారు" అనిత అన్నారు. చూడండి వీడియోలో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments