నేను లిక్కర్ తాగను.. మద్యం నియంత్రణకు కట్టుబడి వున్నాను.. జగన్

సెల్వి
మంగళవారం, 28 మే 2024 (19:09 IST)
గత ఐదు సంవత్సరాలుగా, సిఎం జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మద్యం నాణ్యతపై ఆరోపణలు వస్తున్నాయి. ఏపీలో సరఫరా అవుతున్న నాసిరకం మద్యం తాగి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
 
చీప్ లిక్కర్ గురించి ఈ బర్నింగ్ టాపిక్ గురించి ప్రశ్నించగా, జగన్ వ్యక్తిగత అభిప్రాయంతో స్పందించారు. "నేను వ్యక్తిగతంగా మద్యం తాగను. ప్రజలు కూడా మద్యం సేవించాలని నేను నమ్మను. నేను రాష్ట్రంలో నా మద్య నియంత్రణ విధానానికి కట్టుబడి ఉన్నాను. నేను ఏ విధంగానైనా దానిని అమలు చేయాలనుకుంటున్నాను" జగన్ అన్నారు.
 
2019లో జగన్ మద్యంపై నిషేధం విధిస్తానని హామీ ఇచ్చినా చివరకు జగన్ ప్రభుత్వం కొత్త మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టి మద్యం విక్రయాలను కొనసాగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments