Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు గవర్నర్ తో జగన్ సమావేశం

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (22:38 IST)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. రాజ్ భవన్ కు వెళ్లనున్న సీఎం గవర్నర్ తో సమావేశం కానున్నారు. తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడులు సహా ఇతర అంశాలపై గవర్నర్ కు సీఎం జగన్ వివరణ ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై అభిమానులు దాడులకు దారితీసిన పరిస్ధితులను గవర్నర్ కు సీఎం వివరించనున్నారు.
 
అంతకు ముందు తెలుగు దేశం పార్టీ నేతలు తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల సీడీలు, తగు ఆధారాలను గవర్నర్ కు సమర్పించే అవకాశాలున్నట్లు తెలిసింది. వచ్చే నెలలో శాసనసభ సమావేశాల నిర్వహించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. వీటిపైనా గవర్నర్ తో చర్చించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్ధితులపైనా గవర్నర్ తో చర్చించే అవకాశాలున్నట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments