Webdunia - Bharat's app for daily news and videos

Install App

29 నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (22:36 IST)
తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు 29 నుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈనెల 29న కుప్పంలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు.

అలాగే ఈనెల 30న కుప్పం పరిధిలోని గ్రామాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కుప్పం నియోజకవర్గంలో టీడీపీ దారణంగా ఓటమి చెందింది.

ఈ నేపథ్యంలో పార్టీ పటిష్టత కోసం తన సొంత నియోజకవర్గంపై చంద్రబాబు దృష్టి పెడుతున్నారు. పార్టీ  కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments