Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (12:53 IST)
ఏపీ సీఎం జగన్ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క‌డ‌ప జిల్లా పులివెందుల‌లో సీఎస్ఐ చ‌ర్చికి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వెళ్లి క్రిస్మ‌స్ వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఈ ప్రార్థ‌న‌ల్లో జ‌గ‌న్‌తో పాటు ఆయ‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌, భార్య భారతి కూడా పాల్గొన్నారు.
 
ప్ర‌జ‌లంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని దేవుడిని కోరుకున్న‌ట్లు జ‌గ‌న్ ఈ సంద‌ర్బంగా చెప్పారు. కాగా, తెలంగాణ‌లోనూ క్రిస్మ‌స్ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. మానవత్వాన్ని చాటే ఏసుక్రీస్తు బోధనలను గుర్తు చేసుకుంటూ ప్ర‌జ‌లు ఈ వేడుక‌ల్లో పాల్గొంటున్నారు. 
 
క్రిస్మస్ సందర్భంగా తెలంగాణ‌లోని మూడు లక్షల మందికి ప్రభుత్వం కానుకలు అందించినట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. క్రైస్త‌వులు క‌రోనా నిబంధనలు పాటిస్తూ ఈ పండుగ‌ను జ‌రుపుకోవాల‌ని ఆయ‌న సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments