ఇద్దరూ వదిలేశారు.. ఇదే లక్ష్మీపార్వతి పరిస్థితి : కేతిరెడ్డి (వీడియో)

దేశంలో తెలుగు భాషను రెండో అధికార భాషగా ప్రకటించాలని సినీ నిర్మాత, తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో భాగంగా తెలుగు యువశక్తి ఆధ్వర్

Webdunia
ఆదివారం, 21 జనవరి 2018 (13:36 IST)
దేశంలో తెలుగు భాషను రెండో అధికార భాషగా ప్రకటించాలని సినీ నిర్మాత, తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో భాగంగా తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా వివిధ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులోభాగంగా చివరి రోజైన ఆదివారం తమిళనాడు, తిరుత్తణిలో ఉన్న ప్రసిద్ధ మురుగన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయించారు. 
 
ఈ సందర్భంగా ఆయన తెలుగు భాషను రెండో అధికార భాషగా ప్రకటించాలని ఆయన కోరారు. ఇందుకోసం దేశంలో రెండో ప్రథమ పౌరుడిగా ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తగిన చర్యలు తీసుకోవాలని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన పూర్తి ప్రసంగం కోసం ఈ వీడియోను చూడండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments