Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే జోన్‌పై ఎంపీలుగా ఏం పీకలేం... జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు

అధికార టీడీపీ ఎంపీలపై ఆ పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైల్వే జోన్ వ్యవహారంపై టీడీపీ ఎంపీలు ఏం చేయలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Webdunia
మంగళవారం, 9 జనవరి 2018 (11:51 IST)
అధికార టీడీపీ ఎంపీలపై ఆ పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైల్వే జోన్ వ్యవహారంపై టీడీపీ ఎంపీలు ఏం చేయలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
మంగళవారం రైల్వేశాఖ ఉన్నతాధికారులు ఎంపీలతో విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... 'రైల్వేజోన్‌ విషయంలో ఎంపీలు చేసేది ఏమీ లేదు..., మేం చెయ్యి ఎత్తమంటే ఎత్తాలి... దించమంటే దించాలి’ అంటూ వ్యాఖ్యానించారు. 
 
రైల్వే జోన్‌ ఏర్పాటుపై స్పందించాల్సిందీ.. చెప్పాల్సిందీ ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవసరాన్ని, సందర్భాన్ని బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అపాయింట్‌మెంట్‌ ఇస్తారన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments