రైల్వే జోన్‌పై ఎంపీలుగా ఏం పీకలేం... జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు

అధికార టీడీపీ ఎంపీలపై ఆ పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైల్వే జోన్ వ్యవహారంపై టీడీపీ ఎంపీలు ఏం చేయలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Webdunia
మంగళవారం, 9 జనవరి 2018 (11:51 IST)
అధికార టీడీపీ ఎంపీలపై ఆ పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైల్వే జోన్ వ్యవహారంపై టీడీపీ ఎంపీలు ఏం చేయలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
మంగళవారం రైల్వేశాఖ ఉన్నతాధికారులు ఎంపీలతో విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... 'రైల్వేజోన్‌ విషయంలో ఎంపీలు చేసేది ఏమీ లేదు..., మేం చెయ్యి ఎత్తమంటే ఎత్తాలి... దించమంటే దించాలి’ అంటూ వ్యాఖ్యానించారు. 
 
రైల్వే జోన్‌ ఏర్పాటుపై స్పందించాల్సిందీ.. చెప్పాల్సిందీ ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవసరాన్ని, సందర్భాన్ని బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అపాయింట్‌మెంట్‌ ఇస్తారన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: రష్మిక తో బోల్డ్ సినిమా తీశా - రేటింగ్ ఒకటిన్నర ఇస్తారేమో : అల్లు అరవింద్

Ramcharan: ఎ.ఆర్. రెహమాన్.. పెద్ది ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి అదిరిపోయే ప్రోమో రిలీజ్

Monalisa : కుంభమేళా భామ మోనాలిసా కథానాయికగా లైఫ్ చిత్రం ప్రారంభం

Nagarjuna: డాల్బీ ఆట్మాస్ సౌండ్ తో శివ రీరిలీజ్ - చిరంజీవిలా చిరస్మరణీయం : వర్మ

మంగళసూత్రం మహిళలపై లైంగిక దాడులను ఆపిందా? చిన్మయి ఘాటు వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments