Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే జోన్‌పై ఎంపీలుగా ఏం పీకలేం... జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు

అధికార టీడీపీ ఎంపీలపై ఆ పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైల్వే జోన్ వ్యవహారంపై టీడీపీ ఎంపీలు ఏం చేయలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Webdunia
మంగళవారం, 9 జనవరి 2018 (11:51 IST)
అధికార టీడీపీ ఎంపీలపై ఆ పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైల్వే జోన్ వ్యవహారంపై టీడీపీ ఎంపీలు ఏం చేయలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
మంగళవారం రైల్వేశాఖ ఉన్నతాధికారులు ఎంపీలతో విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... 'రైల్వేజోన్‌ విషయంలో ఎంపీలు చేసేది ఏమీ లేదు..., మేం చెయ్యి ఎత్తమంటే ఎత్తాలి... దించమంటే దించాలి’ అంటూ వ్యాఖ్యానించారు. 
 
రైల్వే జోన్‌ ఏర్పాటుపై స్పందించాల్సిందీ.. చెప్పాల్సిందీ ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవసరాన్ని, సందర్భాన్ని బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అపాయింట్‌మెంట్‌ ఇస్తారన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag: నాగార్జున 100వ చిత్రం, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నాగ చైతన్య టీమ్

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మైథలాజికల్ థ్రిల్లర్ మయూఖం

గ్రాండ్ పేరెంట్స్‌‌కి ఉచితంగా ప్రదర్శించనున్న త్రిబాణధారి బార్బరిక్ టీం

రోషన్ కనకాల.. మోగ్లీ గ్లింప్స్ లాంచ్ చేసిన రామ్ చరణ్.. నాని వాయిస్ ఓవర్

బాహుబలి తర్వాత కుటుంబంతో చూసేలా లిటిల్ హార్ట్స్ - ఆదిత్య హాసన్, సాయి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments