Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు మాజీ పీఎస్‌ నివాసంలో ఐటీ సోదాలు

Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (06:18 IST)
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌ నివాసంలో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది.

చంద్రబాబు వద్ద చాలా కాలం పనిచేసిన శ్రీనివాస్‌.. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక సాధారణ పరిపాలన శాఖకు తిరిగొచ్చేశారు. సాధారణ పరిపాలన శాఖలో స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.

విజయవాడ సిద్ధార్థ నగర్‌లో ఆయన నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌కు ఉదయం 5 గంటలకే ఇద్దరు పోలీసులు వచ్చినట్లు సమాచారం.

ఆయన వాకింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవగా ఎటూ వెళ్లేందుకు వీల్లేదని అడ్డుచెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఐటీ అధికారులు, సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులతో సహా వచ్చి సోదాలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments