Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలోని ఆస్థాన మండపం వద్ద జరిగింది అగ్నిప్రమాదం కాదు, ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (20:48 IST)
తిరుపతి: తిరుమలలోని ఆస్థాన మండపం వద్ద మూడ్రోజుల కిందట జరిగిన అగ్నిప్రమాదంలో 20 దుకాణాలు దగ్ధం కాగా.. ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు.. షాపు నం.84 యజమాని మల్లిరెడ్డి పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడంతోనే మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించాయని తెలిపారు.

ఈ ఘటనకు ముందు మల్లిరెడ్డి తన ఫోన్‌ను స్నేహితుడికి ఇచ్చినట్లు గుర్తించిన పోలీసులు.. దర్యాప్తు చేయగా అందులో కుటుంబకలహాలు ఉన్నట్లు సెల్ఫీ వీడియోలో మల్లిరెడ్డి ప్రస్తావించినట్లు తేలింది.

అతను పెట్రోల్‌ క్యాన్‌ తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా స్థానిక సీసీ కెమెరాలో నమోదైయ్యాయి. దీంతో పోలీసులు మల్లిరెడ్డిది ఆత్మహత్యగా నిర్థారించారు. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments