Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలోని ఆస్థాన మండపం వద్ద జరిగింది అగ్నిప్రమాదం కాదు, ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (20:48 IST)
తిరుపతి: తిరుమలలోని ఆస్థాన మండపం వద్ద మూడ్రోజుల కిందట జరిగిన అగ్నిప్రమాదంలో 20 దుకాణాలు దగ్ధం కాగా.. ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు.. షాపు నం.84 యజమాని మల్లిరెడ్డి పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడంతోనే మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించాయని తెలిపారు.

ఈ ఘటనకు ముందు మల్లిరెడ్డి తన ఫోన్‌ను స్నేహితుడికి ఇచ్చినట్లు గుర్తించిన పోలీసులు.. దర్యాప్తు చేయగా అందులో కుటుంబకలహాలు ఉన్నట్లు సెల్ఫీ వీడియోలో మల్లిరెడ్డి ప్రస్తావించినట్లు తేలింది.

అతను పెట్రోల్‌ క్యాన్‌ తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా స్థానిక సీసీ కెమెరాలో నమోదైయ్యాయి. దీంతో పోలీసులు మల్లిరెడ్డిది ఆత్మహత్యగా నిర్థారించారు. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments