Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలోని ఆస్థాన మండపం వద్ద ఉన్న దుకాణాల్లో అగ్నిప్రమాదం, ఒకరు సజీవ దహనం

తిరుమలలోని ఆస్థాన మండపం వద్ద ఉన్న దుకాణాల్లో అగ్నిప్రమాదం, ఒకరు సజీవ దహనం
, మంగళవారం, 4 మే 2021 (19:56 IST)
తిరుమల: తిరుమలలోని ఆస్థాన మండపం వద్ద ఉన్న దుకాణాల్లో ఇవాళ ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మంటల ధాటికి దాదాపు 20 దుకాణాల్లో వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఈ ఘటనలో ఓ దుకాణదారుడు సజీవదహనమయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, తితిదే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. శకలాలు తొలగిస్తుండగా మృతదేహం బయటపడింది. ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థియేటర్‌లో కాదు.. శ్మశానాల్లో ‘హౌస్‌ ఫుల్‌’