Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను వైసిపిలోకి వెళ్ళను.. నాకు విలువలున్నాయి... మరి రోజా-జగన్‌ను కలిశారా?

కేంద్రమాజీ మంత్రి పురందరేశ్వరి పార్టీ మారుతారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ఆమె ఎట్టకేలకు స్పందించారు. తన తండ్రి ఎన్టీఆర్‌తో పాటు తన భర్త దగ్గుబాటి వేంకటేశ్వరావులు రాజకీయంలో విలువలు నేర్పించారని వాటిని తు.చ తప్పకుండా పాటిస్తున్నానని పురందరే

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (14:49 IST)
కేంద్రమాజీ మంత్రి పురందరేశ్వరి పార్టీ మారుతారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ఆమె ఎట్టకేలకు స్పందించారు. తన తండ్రి ఎన్టీఆర్‌తో పాటు తన భర్త దగ్గుబాటి వేంకటేశ్వరావులు రాజకీయంలో విలువలు నేర్పించారని వాటిని తు.చ తప్పకుండా పాటిస్తున్నానని పురందరేశ్వరి ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు.
 
సామాజిక మాధ్యమాల్లో తను రోజాను కలిశానని, త్వరలో వైకాపాలో చేరుతానంటూ వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు. తను బిజెపిలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు పురందరేశ్వరి.
 
పురందరేశ్వరి ఫేస్‌బుక్‌లో పోస్ట్ సందేశంలో స్పష్టత కనిపించడం లేదు. ఆమె బెంగుళూరులో జగన్ మోహన్ రెడ్డిని కలవడం, ఆ తరువాత రోజా వెళ్ళి పురందరేశ్వరిని కలవడం.. ఇలాంటి వాటిపై పురందరేశ్వరి స్పష్టత ఇవ్వలేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments