Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వరూపానందస్వామికి బ్లాక్‌మెయిల్‌ చేయడం అలవాటే: శ్రీనివాసానంద సంచలన ఆరోపణలు

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (11:21 IST)
శారదా పీఠాధిపతి స్వరూపానందపై ఏపీ సాధుపరిషత్‌ అధ్యక్షులు శ్రీనివాసానందస్వామి సంచలన ఆరోపణలు చేశారు. ఓ తెలుగు ఛానల్ లో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. తీవ్ర విమర్శలు చేశారు.

ప్రభుత్వాలను బ్లాక్‌మెయిల్‌ చేయడం స్వరూపానందస్వామికి అలవాటేనని ఆరోపించారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారాలు జరిగినా స్వరూపానందస్వామి పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు.

తిరుమలలో స్వరూపానంద పీఠం పెట్టుకుని ఏం దైవకార్యాలు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. తిరుమలలో పీఠాలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు.

జగన్‌ ప్రభుత్వం వచ్చాక దేవాలయాలపై దాడులు పెరిగాయని శ్రీనివాసానంద ఆరోపించారు. ఇళ్ల స్థలాలకు దేవాలయ భూములు వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇతర ప్రార్థనామందిరాలకు మాత్రం స్థలాలు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments