Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్యావుడా..? కంటెయిన్మెంట్ జోన్‌లో తిరుమల..?

Webdunia
గురువారం, 9 జులై 2020 (18:54 IST)
తిరుమల కంటెయిన్మెంట్ జోన్‌లో ఉన్నట్లు ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇప్పటికే 80 మంది టిటిడి ఉద్యోగస్తులకు కరోనా సోకినట్లు ప్రభుత్వమే అధికారికంగా ప్రకటన చేసింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్త మీడియా సమావేశంలో ఇదే విషయాన్ని స్పష్టం కూడా చేశారు.
 
ఈ నేపథ్యంలో తిరుమలలో పనిచేసే ఉద్యోగుల్లో కొంతమంది బాలాజీనగర్ లోనే నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కేసులు పెరిగిపోయాయని.. తిరుమల మొత్తం కంటెయిన్మెంట్ జోన్లో ఉందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో సమాచార శాఖ స్పందించింది.
 
మొదట్లో తిరుమల కంటెయిన్మెంట్ జోన్లో ఉందని చెప్పిన సమాచార శాఖ అధికారులు ఆ తరువాత కేసులు నమోదైన బాలాజీనగర్ మాత్రమే కంటెయిన్మెంట్ జోన్ అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. తిరుమల కంటెయిన్మెంట్ జోన్లో ఉందన్న ప్రచారం ప్రసార మాధ్యమాల ద్వారా జరగడంతో భక్తుల్లో ఒకింత భయాందోళన నెలకొంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments