Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తుమందిచ్చి యువతిపై అత్యాచారం

Webdunia
శనివారం, 31 జులై 2021 (09:39 IST)
నమ్మించి... మత్తుమందిచ్చి.. ఓ యువతి (19)పై ఇద్దరు బిడ్డల తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

ఓ యువతి తండ్రి ఏడేళ్ల కిందట ప్రమాదంలో మృతిచెందాడు. తల్లి అనారోగ్యంతో రెండేళ్లక్రితం చనిపోయింది. దీంతో కుటుంబ స్నేహితుడు, మంగళం బీటీఆర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఆమె జీవనం సాగిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన నాగేంద్రబాబు తనపై అత్యాచారానికి పాల్పడ్డట్టు ఆ యువతి అలిపిరి పోలీసులకు శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేసింది.

28వ తేదీ తనకు మాయమాటలుచెప్పి శ్రీనివాసం సమీపంలోని ఓ లాడ్జికి నాగేంద్రబాబు తీసుకెళ్లాడని, మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఇచ్చి.. అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మేరకు సీఐ దేవేంద్రకుమార్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నాగేంద్రబాబుకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments