Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పరీక్ష రాస్తూ మరో విద్యార్థి మృతి.. కెమిస్ట్రీ పరీక్ష రాస్తూ..?

Webdunia
బుధవారం, 18 మే 2022 (14:41 IST)
ఏపీలో పరీక్ష రాస్తూ ఇటీవల ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో పరీక్ష రాస్తూ మరో విద్యార్థి కుప్పకూలిపోయి, మృతి చెందాడు. పరీక్ష రాస్తూ విద్యార్థి కుప్పకూలిపోగా అప్రమత్తమైన కళాశాల సిబ్బంది చికిత్స నిమిత్తం విద్యార్థిని ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని కిరణ్మయి కాలేజీలో కార్తీక్‌ అనే విద్యార్థి ఇంటర్మీడియెట్‌ చదువుతున్నాడు.
 
బుధవారం కెమిస్ట్రీ పరీక్ష రాస్తూ కార్తీక్ సడన్‌గా కుప్పకూలిపోయి సృహ కోల్పోయాడు. దీంతో వెంటనే స్పందించిన కళాశాల సిబ్బంది.. విద్యార్థిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. కార్తీక్ స్వగ్రామం సారవకోట మండలం, దాసుపురం గ్రామంగా గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments