ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. బైకుపై ఎక్కించుకుని?

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (15:45 IST)
ఇంటర్ విద్యార్థినిపై గుర్తు తెలియని దుండగుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. విద్యార్థినిని బైక్‎పై ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు తెలుపగా... వెంటనే వారు యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్రొద్దుటూరు మొడంపల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments