Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పాత పద్ధతిలోనే ఇంటర్ ప్రవేశాలు

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (22:44 IST)
ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో సీట్ల కుదింపుపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 23 ను హైకోర్టు రద్దు చేసింది . మరోవైపు ఇంటర్మీడి యెట్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి పాత పద్ధతినే అనుసరించాలని ఆదేశించింది.

అయితే క్షుణ్ణంగా అధ్యయనం చేసి కొత్త విధానాన్ని రూ పొందించే వెసులుబాటును ప్రభుత్వానికి కల్పించింది. కొత్త విధానాన్ని అనుసరించే ముందు మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆన్ లైన్ ద్వారా ప్రవేశాలు చేపట్టాలంటే నిర్దిష్ట విధి విధానాలను రూపొందించుకుని చేపట్టవచ్చని పేర్కొంది. ప్రెస్ నోట్ జారీ చేసి దాని ఆధారంగా ఆన్లైన్ ప్రవేశాలు చేపడతామంటే కుదరదని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

ట్విట్టర్-ఫేస్ బుక్ పేజీలను క్లోజ్ చేసిన రేణూ దేశాయ్, టార్చర్ పెడుతున్నది పవన్ ఫ్యాన్స్ కాదా?

హైదరాబాద్‌లో తమన్నా భాటియా ఓదెల 2 కీలకమైన యాక్షన్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

పిల్లలు స్వీట్ కార్న్ ఎందుకు తింటే..?

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments