Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ఇంటిగ్రేటెడ్‌ బస్‌స్టేషన్‌!

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (12:48 IST)
తిరుపతిలో ఇంటిగ్రేటెడ్‌ (సకల హంగులతో కూడిన) బస్‌స్టేషన్‌ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. దీన్ని ప్రస్తుతం తిరుపతి సెంట్రల్‌ బస్టాండు ఉన్న ప్రాంతంలో (13ఎకరాల స్థలంలో)నే నిర్మించనున్నట్లు సమాచారం.

ఈ అంశంపై ఇదివరకే ఓ కమిటీ కూడా పర్యటించి నివేదికను సిద్ధం చేసింది. ఈ బస్‌స్టేషన్‌ నిర్మాణం చేపడితే ప్రత్యామ్నాయంగా తాత్కాలిక బస్టాండ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తొలిసారిగా నగరానికి వచ్చిన ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్‌ కూడా ఎక్కువ సమయం తాత్కాలిక బస్టాండ్ల కోసం అవసరమైన స్థల పరిశీలనపై దృష్టి పెట్టారు.

ఇందులో భాగంగా.. ఆదివారం తిరుచానూరురోడ్డులోని పద్మావతి కల్యాణమండపాల ఎదురుగా ఉన్న హథీరాంజీ మఠం భూముల్లో తాత్కాలిక బస్టాండు ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. ప్రయాణికులకు అనుకూలంగా ఉండేలా తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments