Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేదీప్య‌మా‌నంగా ఇంద్ర‌కీలాద్రి... కోటి కార్తీక దీపాలు వెలిగించిన భ‌క్తులు

Webdunia
ఆదివారం, 29 నవంబరు 2020 (20:06 IST)
కార్తీక ‌పౌర్ణ‌మి సంద‌ర్భంగా ఇంద్ర‌కీలాద్రిపై ఆదివారం నిర్వ‌హించిన కోటి దీపోత్స‌వం కార్య‌క్ర‌మంలో ఆల‌య భాగంగా ప‌రిస‌రాలు దేదీప్య‌మానంగా వెలుగొందాయి.‌ దుర్గ‌గుడి పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఆల‌య ఈవో ఎం.వి.సురేష్‌బాబు దంపతులు పాల్గొని ఆదివారం సాయంత్రం ఇంద్ర‌కీలాద్రిపై అఖండ జ్యోతిని వెలిగించి కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మల్లేశ్వరస్వామి వారి ఆలయం వద్ద  జ్వాలా తోరణం వెలిగించారు. ప‌రిమిత సంఖ్య‌లో మాత్ర‌మే కోటి దీపోత్స‌వం కార్య‌క్రమానికి అనుమ‌తిచ్చారు. భ‌క్తులు కార్తీక‌ జ్యోతులు వెలిగించి దుర్గామ‌ల్లేశ్వ‌రుల‌కు నీరాజ‌నాలు ప‌లికారు.

కార్య‌క్ర‌మంలో పాలకమండలి సభ్యులు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, ఆలయ ప్రధానార్చకులు లింగంభొట్ల దుర్గాప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పంచహారతుల సేవలో భాగంగా అమ్మవారికి గాన నీరాజనం, చిన్నారుల సాంస్క్రతిక కార్య‌క్ర‌మాలు భ‌క్తుల‌ను అల‌రించాయి.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments