Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌కు ప్రజల్లో ఆదరణ తగ్గింది.. ఇండియా టీవీ సర్వే

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2023 (15:05 IST)
ఏపీలో అధికార పార్టీ, విపక్షాల మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది. ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ సంస్థలు నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. వైసీపీకి 46 శాతం ఓట్లు, టీడీపీకి 42 శాతం ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది. 
 
గత ఎన్నికల కంటే జగన్‌కు ప్రజల్లో ఆదరణ కొంత మేర తగ్గిందని సర్వే తెలిపింది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్క స్థానంలో కూడా గెలవలేవని పేర్కొంది. 
 
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌కు కేవలం 2 శాతం చొప్పున మాత్రమే ఓట్లు వస్తాయని వెల్లడించింది. సర్వే ప్రకారం వైసీపీ 7 పార్లమెంట్ స్థానాలను కోల్పోనుంది. ఇదే సమయంలో టీడీపీ మరో ఏడు స్థానాలను తన ఖాతాలో వేసుకోనుంది. 
 
దేశ వ్యాప్తంగా అప్పుడే పార్లమెంట్ ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ఏపీలో అయితే అధికార పార్టీ, విపక్షాల మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments