బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం .. ఏపీకి భారీ వర్ష సూచన

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (21:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ సూచన చేసింది. నైరుతి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాల ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడివుందని తెలిపింది. ఇది మరో రెండు రోజుల్లో అల్పపీడనంగా అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావం కారణంగా ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 
 
ఇది క్రమంగా వాయువ్య దిసగా పయనించి తమిళనాడు - పుదుచ్చేరి తీరాల మీదుగా వస్తుందని, దీని ప్రభావం కారణంగా ఈ నెల 11, 12 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. అలాగే, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని దక్షిణ కోస్తాంధ్ర తీరంలో 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments