Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణాజిల్లాలో భారీగా అక్రమ మద్యం స్వాధీనం

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (09:59 IST)
కృష్ణాజిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం చెక్పోస్ట్ పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి భారీగా మద్యం సీసాలను, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. డియస్సీ  కార్యాలయంలో స్పెషల్ ఏన్ ఫోర్స్ మెంట్ అధికారి వకూల్ జిందాల్ ఆధ్వర్యంలో మీడియా ముందు హాజరు పరిచారు. 
 
తెలంగాణ నుండి అక్రమంగా మద్యం తెస్తుండగా పెద్దాపురం వద్ద  వాహనాల తనిఖీల్లో రెండు బైక్ లను తనిఖీలు చేయగా వారి వద్ద నుండి 645 మద్యం సీసాలను పట్టుకున్నామని వకూల్ జిందాల్ తెలిపారు.

ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని, వీరు ఇద్దరు ఇబ్రహీంపట్నం మం కేతనకోండ గ్రామానికి చెందిన వారుగా గుర్తించామని తెలిపారు. తెలంగాణ నుండి తక్కువ ధరకు మద్యం తీసుకుని వచ్చి ఆంధ్రలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు. 
 
మద్యంను అక్రమ రవాణా చేసిన ఎంతటి వారిపై చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి నిందుతులను పట్టుకున్న పోలీసులను అభినందించి రివార్డులు అందజేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments