7న ఐఐఐటి రెండో విడత కౌన్సెలింగ్‌

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (09:55 IST)
రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాల్డెజ్‌ టెక్నాలజీ(ఆర్‌జియుకెటి)లోని ఐఐఐటి ప్రవేశాలకు సంబంధించిన రెండో విడత కౌన్సెలింగ్‌ ఫిబ్రవరి 7న జరగనుంది.

ప్రత్యేక విభాగ విద్యార్థులు, వికలాంగ, ఎన్‌సిసి, స్పొర్ట్స్‌ ఈ కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయింపు ఉంటుందని చాన్సలర్‌ కెసి రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ విభాగాల్లో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. వీటిపై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 29లోపు aసఎఱరరఱశీఅరఏతీస్త్రబస్‌.ఱఅ కు ఫిర్యాదు చేయాలని వివరించారు.

కృష్ణా జిల్లాలోని నూజివీడు క్యాంపస్‌లో ఈ కౌన్సెలింగ్‌ జరుగుతుందని వెల్లడించారు. మొదటి దశలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఈ నెల 31లోపు క్యాంపస్‌లో రిపోర్టు చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments