Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మొబైల్ ఉంటేనే ఇక రేష‌న్ స‌రకులు!

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (21:04 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ పూర్తిగా గ్రామ‌, వార్డు వాలంటీర్ల చేతుల్లోకి వెళ్ల‌నుంది.. జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి వాళ్లే నేరుగా వాహ‌నాల ద్వారా స‌రుకుల‌ను ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు.

5, 10, 15 కేజీల చొప్పున బియ్యం ప్యాకింగ్ చేసి, కార్డు ఉన్న‌వారి అర్హ‌త‌ను బ‌ట్టి పంపిణీ చేస్తారు. ఎంఎల్ఎస్‌పీ పాయింట్ నుంచి నేరుగా స‌రుకులు రేష‌ణ్ దుకాణాల‌కు వ‌స్తాయి. అక్క‌డి నుంచి స‌రుకులు తీసుకుని త‌మ ప‌రిధిలోని ఇళ్ల‌కు వాలంటీర్లు అంద‌జేస్తారు. 
 
నూత‌న ఏడాది నుంచి రేష‌న్ తీసుకోవాలంటే.. ప్ర‌తి ఇంటికి మొబైల్ ఫోన్ త‌ప్ప‌నిస‌రిగా ఉండి తీరాలి. స‌రుకులు అంద‌జేసిన త‌ర్వాత ఆ మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వ‌స్తుంది. ఆ ఓటీపీని వాలంటీర్లు త‌మ స‌ర్వ‌ర్‌లో న‌మోదు చేస్తేనే సంబంధిత కుటుంబానికి స‌రుకులు చేరిన‌ట్లు లెక్క‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments