Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మొబైల్ ఉంటేనే ఇక రేష‌న్ స‌రకులు!

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (21:04 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ పూర్తిగా గ్రామ‌, వార్డు వాలంటీర్ల చేతుల్లోకి వెళ్ల‌నుంది.. జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి వాళ్లే నేరుగా వాహ‌నాల ద్వారా స‌రుకుల‌ను ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు.

5, 10, 15 కేజీల చొప్పున బియ్యం ప్యాకింగ్ చేసి, కార్డు ఉన్న‌వారి అర్హ‌త‌ను బ‌ట్టి పంపిణీ చేస్తారు. ఎంఎల్ఎస్‌పీ పాయింట్ నుంచి నేరుగా స‌రుకులు రేష‌ణ్ దుకాణాల‌కు వ‌స్తాయి. అక్క‌డి నుంచి స‌రుకులు తీసుకుని త‌మ ప‌రిధిలోని ఇళ్ల‌కు వాలంటీర్లు అంద‌జేస్తారు. 
 
నూత‌న ఏడాది నుంచి రేష‌న్ తీసుకోవాలంటే.. ప్ర‌తి ఇంటికి మొబైల్ ఫోన్ త‌ప్ప‌నిస‌రిగా ఉండి తీరాలి. స‌రుకులు అంద‌జేసిన త‌ర్వాత ఆ మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వ‌స్తుంది. ఆ ఓటీపీని వాలంటీర్లు త‌మ స‌ర్వ‌ర్‌లో న‌మోదు చేస్తేనే సంబంధిత కుటుంబానికి స‌రుకులు చేరిన‌ట్లు లెక్క‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments