Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ వెళ్లిపోయినా నేను పోను... చింతామోహన్ సంచలనం

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (20:10 IST)
కాంగ్రెస్ పార్టీకే ఎంతో పేరుంది. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చాలామంది వెళ్ళిపోయారు. ఇంకా చాలామంది వెళ్ళిపోవడానికి సిద్థంగా ఉన్నారు. అయినా ఏం ఫర్వాలేదు. ఎవరు ఉన్నా లేకున్నా మా పార్టీలో నేనుంటా. ఆఖరికి సోనియాగాంధీ వెళ్ళిపోయినా ఫర్వాలేదు అంటూ మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎపిలో వరుసగా పార్టీలు మారే వారి సంఖ్య పెరుగుతోంది. అందులోను కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు కొంతమంది పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. దీంతో చింతామోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. నాయకులను చూసి పార్టీని పెట్టలేదని, ఉన్నవాళ్ళు ఉంటారు. వెళ్ళే వారిని ఆపేది లేదన్నారు చింతామోహన్. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్ వైభవం వస్తుందని, మరో రెండునెలల్లో కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు చింతామోహన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments