అమ‌లాపురం, రాజ‌మండ్రి లోక్ స‌భ స్థానాల అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (19:26 IST)
అమలాపురం, రాజమండ్రి లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేసే జనసేన అభ్యర్థులను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ ప్రకటించారు. జ‌న‌సేన పార్టీ త‌రుపున పార్ల‌మెంటుకు పోటీ చేసే తొలి అభ్య‌ర్ధిగా అమలాపురం స్థానానికి శ్రీ డి.ఎం.ఆర్. శేఖర్ పేరును ప్ర‌క‌టించారు.  విజ‌య‌వాడ పార్టీ ఆఫీసులో శ్రీ శేఖ‌ర్‌తో పాటు అనేకమంది నేత‌లు పార్టీలో చేరారు. 
 
వీరంద‌రికి శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ కండువాలు క‌ప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. జ‌న‌సేన పార్టీ నుంచి రెండో అభ్య‌ర్ధిగా రాజ‌మండ్రి స్థానానికి  డా. ఆకుల సత్యనారాయణ పేరును ప్ర‌క‌టించారు. 32 అసెంబ్లీ స్థానాలకు, మ‌రో 7 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను త్వరలో ప్ర‌క‌టించ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments