Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎప్పుడైనా చంద్రబాబు గారిని కలిసే అవకాశం వస్తే క్షమాపణ అడుగుతా: వాసిరెడ్డి పద్మ (Video)

ఐవీఆర్
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (14:47 IST)
చంద్రబాబు గారిని ఎపుడైనా కలిసే అవకాశం తనకు వస్తే తనను క్షమించమని ఆయనను కోరుతానంటూ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె మాట్లాడుతూ... '' మహిళా కమిషన్ చైర్మన్ పదవిలో వుండి చంద్రబాబును తిట్టమంటే తిట్టను అని చెప్పాను. ఆ పదవి నుంచి తప్పిస్తే రాజకీయ విమర్శలు చేస్తాను అని చెప్పాను. చంద్రబాబును తిట్టడంలేదని అందరూ నన్ను చూసారు. దాంతో వైసిపిలో నాకు ఒకింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.
 
చంద్రబాబు గారిని బాధపెట్టిన ఇష్యూలో నేను కూడా ఓ కారణమయ్యాను. ఆయన జీవితంలో బాధ పెట్టిన సంఘటనలు వుంటే చాలా పెద్దదని నేను భావిస్తున్నాను. ఆయన వసురీత్యా, రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడిగా ఆయనను అలా ఇబ్బంది పెట్టి వుండాల్సింది కాదు. అలాంటి చర్యలో నేను కూడా కారణమైనందుకు బాధపడుతున్నా.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments