విజయదశమి రోజు జమ్మి చెట్టు దగ్గర ఇలా చేస్తే... !

Webdunia
మంగళవారం, 8 అక్టోబరు 2019 (14:52 IST)
విజయదశమి రోజు శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారంలో జగన్మాత అభయప్రదానం చేస్తుంది. ఈరోజు అమ్మవారి చిత్రపటం వద్ద దీపారాధన చేసి... అరటి పండు ముక్కలు, కొబ్బరి ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి.

రాజరాజేశ్వరీ రాజ్య దాయినీ రాజ్య వల్లభాయే నమోః నమాః అనే ఈ చిన్న మంత్రాన్ని స్మరించుకోవాలి. ఇలా వీలైనన్ని సార్లు జపిస్తే.. ఉద్యోగంలో అధికార పదవులను సిద్ధింప చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూసేవారు ఈ మంత్రాన్ని జపిస్తే... తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.

ఇవాళ జమ్మి చెట్టు రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. అందుకే ఈ విజయ దశమి రోజు... సాయంకాలం పూట నక్షత్రాలు కనిపించక జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే.. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.

సంవత్సరం మొత్తం విశేషంగా ఆర్థికంగా పురోభివృద్ధి పొందవచ్చు. అన్ని సమస్యలను తొలగించకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రంప్‌కు వర్జీనియా ప్రజలు వాత, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా మన మలక్ పేట మహిళ

ట్రంప్‌ను ఛీకొట్టిన న్యూయార్క్ ప్రజలు: పనిచేసిన ఉచిత బస్సు పథకం, మేయర్‌గా భారత సంతతి వ్యక్తి జోహ్రాన్

భార్యాభర్తల గొడవ- ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో వదిలేసిన తండ్రి.. తర్వాత ఏం జరిగింది?

హైదరాబాద్-విజయవాడ హైవే.. నాలుగు నుంచి ఆరు లేన్లు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

నేను నమ్మని దాన్ని ప్రజలకు చెప్పలేను, అలా రూ 150 కోట్లు వదిలేసిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

karthika masam, దీపం జ్యోతిః పరబ్రహ్మః, కళ్ళతో దీపం జ్వాలను ఏకాగ్రతతో చూస్తే?

03-11-2025 సోమవారం ఫలితాలు - ఈ రోజు కలిసివచ్చే సమయం.. ఎవరికి?

02-11-2025 నుంచి 08-11-2025 వరకు మీ వార ఫలితాలు - అన్ని విధాలా అనుకూలమే

November 2025 Monthly Horoscope : నవంబర్ మాసం 12 రాశులకు ఎలా వుంటుంది? ఆ రెండు రాశులు?

Vishweshwara Vrat 2025: విశ్వేశ్వర వ్రతం ఎప్పుడు, ఆచరిస్తే ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments