Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతి నిరూపిస్తే విషం తాగుతా: పేర్ని నాని

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (08:33 IST)
మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సంబంధించి రూ.12 కోట్ల విలువైన అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగిందన్న తెదేపా నేత కొల్లు రవీంద్ర విమర్శలపై మంత్రి పేర్ని వెంకట్రామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అవినీతిని నిరూపిస్తే తాను, తన అనుచరులు విషం తాగేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. ఐదేళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతిలో మునిగి తేలిన మాజీ మంత్రి కొల్లురవీంద్రకు తనను విమర్శించే నైతికత లేదని సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అన్నారు.

ఇటీవల మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సంబంధించి రూ.12 కోట్ల విలువైన అభివృద్ధి పనుల విషయంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తోన్న రవీంద్ర వాటిని రుజువు చేయాలంటూ సవాల్‌ విసిరారు.

రాజకీయంగా తానుగానీ, తన అనుచరులు గానీ అవినీతికి పాల్పడ్డట్లు నిరూపిస్తే తాము విషం తాగి చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

Madhumita : శివ బాలాజీ, మధుమిత నటించిన జానపద గీతం గోదారికే సోగ్గాన్నే విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments